Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:02 IST)
మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) బెంగళూరులోని ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ డబ్బు సరిపోక రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో దొంగతానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. దీన్ని అదనుగా తీసుకుని.. దేవరాజ్ ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దేవరాజ్‌పై ఆరు కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments