Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మంకీపాక్స్ ప్రమాదం ఘంటికలు - బెంగుళూరు, కేరళల్లో అలెర్ట్

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (16:39 IST)
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దాదాపు 16 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. అదేసమయంలో మన దేశంలో కూడా ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై, అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
 
ఇందులోభాగంగా కేరళ, బెంగుళూరు రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే, ఈ రెండు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేసేందుకు, వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో మంకీపాక్స్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం మన దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలోనూ, ఒకటి ఢిల్లీలో నమోదైవున్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై గత ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments