దేశంలో మంకీపాక్స్ ప్రమాదం ఘంటికలు - బెంగుళూరు, కేరళల్లో అలెర్ట్

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (16:39 IST)
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దాదాపు 16 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. అదేసమయంలో మన దేశంలో కూడా ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై, అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
 
ఇందులోభాగంగా కేరళ, బెంగుళూరు రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే, ఈ రెండు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేసేందుకు, వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో మంకీపాక్స్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం మన దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలోనూ, ఒకటి ఢిల్లీలో నమోదైవున్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై గత ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments