Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (13:11 IST)
భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు. ఆమె పేరు అశ్వనీ. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. అశ్వనీకి సంవత్సరం క్రితం డాక్టర్ రోహిత్‌తో పెళ్లయింది.
 
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చిన కారణంగా అశ్వని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భర్త ఆమెకు విడాకుల నోటిసును ఇంటికి పంపించాడు. ఈ ఆవేదనను తట్టుకోలేక అశ్వినీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో సారీ అని రాసిపెట్టింది. 
 
అశ్వనీ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments