Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే వైద్యులు.. భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని.. భార్య ఏం చేసిందంటే?

భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (13:11 IST)
భర్త విడాకుల నోటీస్ ఇచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని నందిని లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు వైద్యులు. ఆమె పేరు అశ్వనీ. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. అశ్వనీకి సంవత్సరం క్రితం డాక్టర్ రోహిత్‌తో పెళ్లయింది.
 
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చిన కారణంగా అశ్వని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భర్త ఆమెకు విడాకుల నోటిసును ఇంటికి పంపించాడు. ఈ ఆవేదనను తట్టుకోలేక అశ్వినీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో సారీ అని రాసిపెట్టింది. 
 
అశ్వనీ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments