Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనున్న బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ టెంపుల్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:27 IST)
చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో ఒకటైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుడి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని బద్రీ–కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తాప్లియాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

శీతాకాలంలో మంచు కారణంగా ఆలయాన్ని దాదాపు ఆరు నెలల పాటు మూసేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో మంచు ఎక్కువగా కురవడంతో చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో భాగమైన కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కూడా మూసేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments