Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనున్న బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ టెంపుల్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:27 IST)
చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో ఒకటైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుడి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని బద్రీ–కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తాప్లియాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

శీతాకాలంలో మంచు కారణంగా ఆలయాన్ని దాదాపు ఆరు నెలల పాటు మూసేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో మంచు ఎక్కువగా కురవడంతో చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో భాగమైన కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కూడా మూసేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments