Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మెడికో పోస్టుమార్టం నివేదికలో ఏముంది?

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (15:41 IST)
కోల్‌కతా కేఆర్జీ కారా వైద్య కాలేజీ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ మహిళా డాక్టర్ మృతదేహాం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇందులో అనేక కీలక విషయాలను వైద్యులు వెల్లడించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో జూనియర్ వైద్యురాలి మృతికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని నివేదికలో పేర్కొన్నారు. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండొచ్చని పేర్కొంది. పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ఆర్జీ కర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. 
 
బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. మృతదేహంపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే, అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments