Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (07:42 IST)
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునరుత్తేజం కల్పించే దిశగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆమె పార్టీ శ్రేణులను, నేతలను సమాయాత్రం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయ్‌పూర్ వేదికగా చింతన్ శిబిర్‌ను నిర్వహించతలపెట్టింది. ఈ చింతన్ శిబిర్ సన్నాహాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. 
 
ఇందులో సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. పార్టీ పునరుజ్జీవానికి సంబంధించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసిందనీ, ఆ రుణాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాతంటత అవే వస్తాయని ఆమె చెప్పారు. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి జరిగే చింతన్ శిబిర్‌ను ఏదో మొక్కుబడి సమావేశంగా భావించరాదని పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేసే కీలక సమావేశంగా గుర్తించాలని సోనియా గాంధీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments