Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ మార్చుకున్న అసని తుఫాను - కోస్తాంధ్రకు ముప్పు

Webdunia
సోమవారం, 9 మే 2022 (22:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అసని తుఫాను తన దిశను మార్చుకుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అని.. ప్రస్తుతం విశాఖపట్టణానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే, ఈ తుఫాను తొలుత ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా తీరంవైపు వెళుతుందని అంచనా వేశారు. కానీ, ఇపుడు ఈ తుఫాను దశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రతో పాటు తమిళనాడుకు ఈ తుఫాను ముప్పు పొంచివుంది. 
 
అయితే, భారత వాతావరణ శాఖ సోమవారం వేసిన అంచనా ప్రకారం తుఫాను మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తీరాన్ని చేరుకునే అవకాశం లేదు.
 
మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. నర్సీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడలలో వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కడప జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments