Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌ ఎన్నికలు.. రికార్డు స్థాయిలో 74.96 శాతం ఓటింగ్ నమోదు

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (10:00 IST)
రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 74.96 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం పోలింగ్ డేటాను ప్రకటించారు. పోలింగ్ స్టేషన్లలో 74.13 శాతం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ద్వారా పోలైన 0.83 శాతం ఓట్లు ఉన్నాయి.
 
పోకరన్‌లో అత్యధికంగా 87.79 శాతం ఓటింగ్ నమోదైంది. తిజారాలో 85.15 శాతం ఓటింగ్ నమోదై రెండో స్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్ శాతం ఉన్న మార్వార్ జంక్షన్‌లో 61.10 శాతం, అహోర్‌లో 61.19 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ అధికారులు తెలిపారు. 
 
రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ (75) మృతి చెందడంతో శ్రీ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి శనివారం పోలింగ్ జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments