జాతీయ పార్టీ హోదాను కోల్పోనున్న కాంగ్రెస్ పార్టీ?

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:52 IST)
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఘోర పరాభవనాన్ని చవిచూసింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలు కారణంగా పంజాబ్‌లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఐదు రాష్ట్రాల ఓటమితో ఆ పార్టీ జాతీయ హోదాకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలుకావడం సాధారణ అంశంగా మారింది. 
 
2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇపుడు కేవలం రెండు రాష్ట్రాలకో పరిమితం కానుంది. కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉండనుంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments