Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 సంవత్సరాల నిరీక్షణ: పన్నూరు- పిలాస పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా వినతులు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:17 IST)
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ప్రజల అతి ప్రధాన, చిరకాల కోరిక అయిన పన్నూరు- పిలాసపాలెం రోడ్డు నిర్మాణానికి తను ఎమ్మేల్యేగా గెలిచిన నాటినుంచి రోజా ప్రయత్నిస్తున్నారు.

 
గురువారం నాడు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డిని కలిసి ఈ రోడ్డు ప్రాముఖ్యతను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి ఏప్రిల్ నెల మొదటి వారం లోగా ఖచ్చితంగా సరిపడా గ్రాంట్‌లో పెట్టీ మంజూరు చేయిస్తానని పూర్తి హామీ ఇచ్చినట్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments