Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 సంవత్సరాల నిరీక్షణ: పన్నూరు- పిలాస పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా వినతులు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:17 IST)
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ప్రజల అతి ప్రధాన, చిరకాల కోరిక అయిన పన్నూరు- పిలాసపాలెం రోడ్డు నిర్మాణానికి తను ఎమ్మేల్యేగా గెలిచిన నాటినుంచి రోజా ప్రయత్నిస్తున్నారు.

 
గురువారం నాడు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డిని కలిసి ఈ రోడ్డు ప్రాముఖ్యతను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి ఏప్రిల్ నెల మొదటి వారం లోగా ఖచ్చితంగా సరిపడా గ్రాంట్‌లో పెట్టీ మంజూరు చేయిస్తానని పూర్తి హామీ ఇచ్చినట్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments