11 సంవత్సరాల నిరీక్షణ: పన్నూరు- పిలాస పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా వినతులు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:17 IST)
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ప్రజల అతి ప్రధాన, చిరకాల కోరిక అయిన పన్నూరు- పిలాసపాలెం రోడ్డు నిర్మాణానికి తను ఎమ్మేల్యేగా గెలిచిన నాటినుంచి రోజా ప్రయత్నిస్తున్నారు.

 
గురువారం నాడు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డిని కలిసి ఈ రోడ్డు ప్రాముఖ్యతను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి ఏప్రిల్ నెల మొదటి వారం లోగా ఖచ్చితంగా సరిపడా గ్రాంట్‌లో పెట్టీ మంజూరు చేయిస్తానని పూర్తి హామీ ఇచ్చినట్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments