Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలే పడేసిన పోలీసులు.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:48 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్‌పై దౌత్యయుద్ధం ప్రకటించింది. సరిహద్దులను మూసివేసింది. సింధూ జలాల ఒప్పందం, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే పాకిస్థాన్‌కను జై కొట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు ఆ రాష్ట్ర బీజేపీ పాలిత ముఖ్యమంత్రి హిమంత వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని తెలిపింది. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగ మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments