Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (19:49 IST)
హరియాణా జింద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది యువకులు మరణించారు. హిస్సార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిస్సార్లో జరుగుతున్న నియామకాల్లో పాల్గొన్న యువకులు శారీరక, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సమాచారం. అనంతరం ఓ ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమయంలో హాన్సీ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ సహా 10 మంది అక్కడిక్కడే మరణించారు.

మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారిలో ముగ్గురుని పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఆనవాళ్ల కోసం సమీప గ్రామాలకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments