Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాణ స్వీకార సమయంలోనే అనారోగ్యంతో జయలలిత

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (17:14 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చనిపోయారు. ఆమె 60 రోజులకుపైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. అయితే, ఆమె మృతిపై పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయి. వీటిపై నిగ్గు తేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలుగా విచారణ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో జయలలితకు చికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన అపోలో డాక్టర్ బాబు మనోహర్ సంచలన విషయాలను జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు వెల్లడించారు. 
 
2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే జయలలిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని, ఆమె తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేదని తెలిపారు. దీంతో జయలలితను మరింత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశామని తెలిపారు. రోజుకు 16 గంటల పాటు పని చేస్తున్నందున విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టమని జయలలిత చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబరు 5వ తేదీ 2016న గుండెపోటు వచ్చి మరణించారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments