Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కామాంధులు ఆ చిన్నారిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 20 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
 
ఇక బాధితురాలి మృతదేహాన్ని సింఘాయ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు. ఆమె తలకు తీవ్రగాయాలైనట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. పాతకక్షల కారణంగా గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. 
 
ఇదే విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటీవల తన గ్రామానికి వెలుపల 17 ఏళ్ల బాలిక చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తును పూరించడానికి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె గ్రామం నుండి 200 మీటర్ల దూరంలో ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కంటే ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments