Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (07:43 IST)
మాజీ ఎంపీ‌ కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరగనున్న "ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్" సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

2020 జనవరి 9-10 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో సదస్సులో లో "మనీ పవర్ ఇన్ పాలిటిక్స్" అంశం పై మాజీ ఎంపీ ‌కవిత ప్రసంగించనున్నారు.
 
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,  జాతీయ ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, , సీపీఎం జాతీయ కార్యదర్శి  ఏచూరి, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్,  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు , వివిధ రంగాలకు చెందిన 30 కి పైగా ప్రతినిధులు ‌ఈ సదస్సులో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments