Webdunia - Bharat's app for daily news and videos

Install App

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:29 IST)
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లో మరో చిరుత ప్రాణాలు కోల్పోయింది. గత నాలుగు నెలల్లోపు మగ చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చిరుతపై మెడ గాయాలను గుర్తించిన పర్యవేక్షణ బృందం వెంటనే పశువైద్యులను అప్రమత్తం చేసింది.
 
గాయాలకు చికిత్స చేయడానికి వారు ప్రయత్నించినప్పటికీ, తేజస్ అనే చిరుత ప్రాణాలు కోల్పోయింది. శవపరీక్ష పెండింగ్‌లో ఉన్నందున, మరణానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి పరిశోధనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జేఎస్ చౌహాన్ తెలిపారు.
 
కునో నేషనల్ పార్క్‌లో తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments