Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు.. సహకరించినందుకు మోదీకి ధన్యవాదాలు.. బాబు

polavaram
సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:08 IST)
పోలవరం ప్రాజెక్టుకు సహకరించినందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని చంద్రబాబు తెలిపారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలకు కేబినేట్ ఆమోదం తెలిపినందుకు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి సోషల్ మీడియా పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాలను తెలియజేశానని వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. 
 
ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రైల్వే రూ.73,743 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వైష్ణవ్ తనకు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments