వివాహితుడితో ఇంటర్ విద్యార్థిని ఎంజాయ్, ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:56 IST)
అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండటం.. ఇంటి పక్కనే ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థి వివాహితుడిపై మోజు పెంచుకోవడం.. ఆమే ఒత్తిడి చేయడంతో శారీరకంగా కలవడం.. చివరకు పెద్దలకు తెలిసింది. దీనితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
 
బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన స్థానికంగా 12వ తరగతి చదువుతున్న రేష్మి రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. రేష్మి ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తన ఇంటి పక్కన ఒక వివాహితుడిని ప్రేమించడమే కాదు మూడు నెలల పాటు లాక్ డౌన్ కాలంలో అతనితో శారీరకంగా కలిసింది.
 
యువతి ఇంట్లో తెలిసి, ఆమెను వారు మందలించారు. అయితే యువతిలో మార్పు రాలేదు. ఇంట్లో యువతికి వేరే పెళ్ళి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ యువతి వివాహితుడి ఇంటికి వచ్చేసింది. తనకిప్పటికే పెళ్ళయిందని పెళ్ళి చేసుకోవడం కుదరదని అతను చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది యువతి. తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments