వరదలో చిక్కుకున్న ఏనుగు, మావటి.. ఇలా బయటపడ్డారు.. వైరల్

Webdunia
బుధవారం, 13 జులై 2022 (20:24 IST)
Elephant
బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్‌లో గంగానది పరవళ్లు తొక్కుతుంది. ఈ వరద నుంచి ఓ ఏనుగు, మావటి బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. తొలుత ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసిన మావటి.. ఏనుగును ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. తల వరకు నీటమునిగిన ఆ ఏనుగు నదిలో సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది.
 
చివరకు ఒక చోట నది మలుపు కన్పించడంతో మావటివాడు ఆ దిశగా ఏనుగు ఈదేలా చేశాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments