Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలో చిక్కుకున్న ఏనుగు, మావటి.. ఇలా బయటపడ్డారు.. వైరల్

Webdunia
బుధవారం, 13 జులై 2022 (20:24 IST)
Elephant
బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్‌లో గంగానది పరవళ్లు తొక్కుతుంది. ఈ వరద నుంచి ఓ ఏనుగు, మావటి బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. తొలుత ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసిన మావటి.. ఏనుగును ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. తల వరకు నీటమునిగిన ఆ ఏనుగు నదిలో సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది.
 
చివరకు ఒక చోట నది మలుపు కన్పించడంతో మావటివాడు ఆ దిశగా ఏనుగు ఈదేలా చేశాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments