Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)

Webdunia
బుధవారం, 13 జులై 2022 (19:42 IST)
Sea
లైకుల కోసం ప్రాణాలు తీసుకోవద్దని ఈ వీడియో ద్వారా గ్రహించాల్సిందే. ఈ  వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సముద్రపు పెద్ద అలలో చిక్కుకున్నారు. సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ప్రజలు అలలతో ఫోటోలు దిగుతున్నారు.
 
ఇంతలో ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇది వారు జీవితాంతం మరచిపోలేరు. ఈ వీడియోను IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. వర్షాకాలంలో బీచ్‌కి వెళ్లేముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
 
వైరల్ అవుతున్న వీడియోలో బీచ్‌లో వర్షం తర్వాత బలమైన అలలు వస్తున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వాతావరణాన్ని, అలలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి వచ్చిన కెరటం.. పర్యాటకులను సముద్రలోకి లాక్కెళ్లింది.  
 
ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేసిన వెంటనే, దీన్ని కొన్ని గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, అయితే 9000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. 
 
ఇది ఒమన్‌లో జరిగిన ప్రమాదం. ఇందులో పర్యాటకులు అధిక ఆటుపోట్లకు గురయ్యారు. వీరిలో కొందరు మాత్రమే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments