పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐంఎం కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దుండగులు మోటారు వాహనంపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాయ్ నగర్‌లో నివాసం ఉండే 40 ఏళ్ల జుబైర్ ఉదయం తన ఇంటి వెలుపల కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు.
 
80వ వార్డు నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు జుబైర్. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments