సిమ్లాలో ఉన్నా, డిస్ట్రబ్ చేయొద్దు: జీన్స్ ప్యాంటులో సీఎం జగన్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (20:56 IST)
వీకెండ్ టూర్‌లో ఉన్నారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. చల్లటి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ పాలనలో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి బయటి ప్రాంతాలలో తిరుగుతున్నారు.
 
భార్య భారతితో కలిసి సిఎం జగన్ పర్యటనలో వున్నారు. ప్రశాంతత కోసం బయటకు వచ్చామని.. అనవసర విషయాలను అస్సలు మాట్లాడవద్దంటున్నారట జగన్. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు మాత్రమే పర్యటనల కోసం బయటకు వెళ్ళారు.
 
ఫ్యామిలీతో గడపడం కూడా చాలా తక్కువైంది. దీంతో వీకెండ్ కావడం.. అందులోను ఆయన పెళ్లిరోజు కావడంతో చాలా ప్రశాంతంగా సిఎం సిమ్లాలో బస చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments