సిమ్లాలో ఉన్నా, డిస్ట్రబ్ చేయొద్దు: జీన్స్ ప్యాంటులో సీఎం జగన్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (20:56 IST)
వీకెండ్ టూర్‌లో ఉన్నారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. చల్లటి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ పాలనలో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి బయటి ప్రాంతాలలో తిరుగుతున్నారు.
 
భార్య భారతితో కలిసి సిఎం జగన్ పర్యటనలో వున్నారు. ప్రశాంతత కోసం బయటకు వచ్చామని.. అనవసర విషయాలను అస్సలు మాట్లాడవద్దంటున్నారట జగన్. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు మాత్రమే పర్యటనల కోసం బయటకు వెళ్ళారు.
 
ఫ్యామిలీతో గడపడం కూడా చాలా తక్కువైంది. దీంతో వీకెండ్ కావడం.. అందులోను ఆయన పెళ్లిరోజు కావడంతో చాలా ప్రశాంతంగా సిఎం సిమ్లాలో బస చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments