Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్లాలో ఉన్నా, డిస్ట్రబ్ చేయొద్దు: జీన్స్ ప్యాంటులో సీఎం జగన్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (20:56 IST)
వీకెండ్ టూర్‌లో ఉన్నారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. చల్లటి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ పాలనలో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి బయటి ప్రాంతాలలో తిరుగుతున్నారు.
 
భార్య భారతితో కలిసి సిఎం జగన్ పర్యటనలో వున్నారు. ప్రశాంతత కోసం బయటకు వచ్చామని.. అనవసర విషయాలను అస్సలు మాట్లాడవద్దంటున్నారట జగన్. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు మాత్రమే పర్యటనల కోసం బయటకు వెళ్ళారు.
 
ఫ్యామిలీతో గడపడం కూడా చాలా తక్కువైంది. దీంతో వీకెండ్ కావడం.. అందులోను ఆయన పెళ్లిరోజు కావడంతో చాలా ప్రశాంతంగా సిఎం సిమ్లాలో బస చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments