Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు చెందిన వస్తువులన్నీ మాయం.. ఏమయ్యాయి?

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:21 IST)
అక్రమ సంపాదన కేసుల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో దాదాపుగా 28 రకాల వస్తువులు మాయమైపోయాయి. వీటిని ఎవరు చోరీ చేశారో.. ఎవరు మాయం చేశారో తెలియడం లేదు. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు మినహా మిగిలిన వస్తువులన్నీ కనిపించడం లేదు. ఈ మేరకు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఓ లేఖ రాశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి గత 1996లో 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా అనేక రకాలైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో రెండు రకాల వస్తువులు మినహా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు. 
 
జయలలితకు చెందిన 11344 ఖరీదైన చీరలు,250 శాలువాలు,750 జతల పాదరక్షకలు, గడియారాలు, తదితర 28 రకలా వస్తువులు జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ ఆధీనంలో ఉంటచే వాటిని కర్నాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువులు వేలానికి వేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments