Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురం వేదికగా సదరన్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ మీట్..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:43 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సదస్సు శనివారం తిరువనంతపురం వేదికగా జరుగనుంది. ఇందుకోసం హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. అలాగే, ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రే తిరువనంతపురంకు చేరుకున్నారు. 
 
ఆయన శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా చర్చించాల్సిన అంశాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా, సీఎంగా స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య మెరుగైన సంబధాల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, శనివారం జరిగే జోనల్ కౌన్సిల్ సద్సులోనూ చర్చించాల్సిన అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. 
 
అలాగే, ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం తరపున ఆ రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా శుక్రవారం రాత్రికే తిరువనంతపురానికి చేరుకున్నారు. అలాగే, ఏపీ, కర్నాటక, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments