Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (14:45 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సాగుతున్న అమర్నాథ్ యాత్రను తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలు రావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో అనేక మంది భక్తులు కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వీరిలో అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీనికితోడు భారత ఆర్మీ, వైమానిక సిబ్బంది, ఐటీబీపీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అమర్నాథ్ యాత్ర మార్గాన్ని సిద్ధం చేశారు. అలాగే, మంచు శివలింగం ఉండే గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు. దీంతో ఈ యాత్ర చేసేందుకు భక్తులకు అనుమతిచ్చారు. 
 
మరోవైపు, గువవద్ద టోకెన్లు జారీచేసి శివలింగ దర్శనానికి పంపుతున్నారు. అమర్నాథ్ గుహకు పంత్‌తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్ మార్గంలో వెనక్కి రావాలని సూచిస్తున్నారు. కాగా, ఈ ఆకస్మిక వర్షాలకు ముందు దాదాపు 1.13 లక్షల మంది అమర్నాథ్ యాత్రా భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments