Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మండలంలో ఏరులై పారుతున్న మద్యం!

Webdunia
గురువారం, 28 మే 2020 (08:39 IST)
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో 35 పంచాయతీలు ఉండగా ప్రతి దానిలోనూ బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారుతోంది.

ఆయా గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, ఇళ్లలోనూ కొందరు వ్యాపారులు రాత్రింబవళ్లు మద్యం విక్రయిస్తున్నారు. తాగుడుకు బానిసైన ప్రజలు వేకువజామునే మద్యం తాగుతున్నారు.

ఇటీవల మండలంలోని వివిధ గ్రామాల్లో చోటుచేసుకున్న 90 శాతం హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు మద్యం మత్తులోనే జరిగినట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టాలని, పాలెం, నందివడ్డెమాన్‌, వట్టెం గ్రామాల్లో బెల్టు దుకాణాలను మూసివేయించాలని సర్పంచుల ఆధ్వర్యంలో 2019 డిసెంబర్‌లో ఆబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన బెల్టు దుకాణాలు, కల్లీకల్లును అరికట్టి నేరాలను నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments