Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌ గబ్బిలాలకు ఏమైంది?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:29 IST)
గోరఖ్‌పూర్‌లోని బెల్గాట్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం మామిడితోటకు వెళ్లగానే గుట్టలుగా చనిపోయి ఉండటం గమనించానని పంకజ్‌ షాహి బెల్ఘాట్‌ అనే రైతు తెలిపారు.

కరోనా వైరస్‌తోనే అవి చనిపోయి వుంటాయని భావించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చానని అన్నారు. వారు వచ్చేసరికి అధిక సంఖ్యలో గబ్బిలాలు పడి ఉన్నాయని చెప్పారు. అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవిఆర్‌ఐ)కి పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.

అయితే అవి వైరస్‌ కారణంగా చనిపోలేదని, అధిక వేడి, నీరు లేకపోవడంతో వడదెబ్బకు గురై మరణించామయని మరణించాయని తేల్చారు. ప్రజలు ఆందోళనకు లోనుకావద్దని, ప్రతి అంశానికి కరోనాయే కారణమని భావించడం సరికాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments