Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌ గబ్బిలాలకు ఏమైంది?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:29 IST)
గోరఖ్‌పూర్‌లోని బెల్గాట్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం మామిడితోటకు వెళ్లగానే గుట్టలుగా చనిపోయి ఉండటం గమనించానని పంకజ్‌ షాహి బెల్ఘాట్‌ అనే రైతు తెలిపారు.

కరోనా వైరస్‌తోనే అవి చనిపోయి వుంటాయని భావించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చానని అన్నారు. వారు వచ్చేసరికి అధిక సంఖ్యలో గబ్బిలాలు పడి ఉన్నాయని చెప్పారు. అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవిఆర్‌ఐ)కి పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.

అయితే అవి వైరస్‌ కారణంగా చనిపోలేదని, అధిక వేడి, నీరు లేకపోవడంతో వడదెబ్బకు గురై మరణించామయని మరణించాయని తేల్చారు. ప్రజలు ఆందోళనకు లోనుకావద్దని, ప్రతి అంశానికి కరోనాయే కారణమని భావించడం సరికాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments