Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాలలో ప్రయాణికులకు లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియా...

విమానాలలో లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియాపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దేశీయ రూట్లలో ప్రయాణికులకు కిలో లగేజీ బరువుపై రూ. 100 పెంచారు. ప్రస్తుతం ఈ సంస్థ అదనపు లగేజీల ప్రతి కిలోపై రూ. 400 తీసుకుంట

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:32 IST)
విమానాలలో లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియాపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దేశీయ రూట్లలో ప్రయాణికులకు కిలో లగేజీ బరువుపై రూ. 100 పెంచారు. ప్రస్తుతం ఈ సంస్థ అదనపు లగేజీల ప్రతి కిలోపై రూ. 400 తీసుకుంటున్నారు.  కానీ ఇకపై అదనపు లగేజీలు తీసుకెళ్లే వారికి ప్రతి కిలోకు రూ. 500 కట్టవలసిందింగా ఎయిర్ ఇండియా తన నింబంధనలను తెలియజేసింది.  
 
చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియా త్వరలోనే అన్ని విమానాలలో జూన్ 11వ తేది నుండి ఈ నిబంధనలను అమలులోకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ఎకానమీ తరగతి ప్రయాణికులు చార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ, ఇతర తరగతుల వారు 12 శాతం జీఎస్టీ కూడా కట్టవలసిందింగా ఎయిర్ ఇండియా తెలియజేసింది. కానీ, ఈశాన్య రాష్ట్రాలలోని విమాన ప్రయాణికులకు జీఎస్టీ చార్జీలు ఉండవని కూడా ఎయిర్ ఇండియా తెలియజేసింది.
 
  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments