Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. అందుకే వచ్చా : పవన్ కళ్యాణ్

తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:24 IST)
తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్లాలోని మన్యం ప్రాంతంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా గురువారం పాడేరులో ఆయన రోడ్‌షో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపు మండే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments