Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. అందుకే వచ్చా : పవన్ కళ్యాణ్

తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:24 IST)
తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్లాలోని మన్యం ప్రాంతంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా గురువారం పాడేరులో ఆయన రోడ్‌షో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపు మండే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments