Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లోకి 450మంది టెర్రరిస్టులు? అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా?

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:11 IST)
జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ టెర్రరిస్టుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌ నాథ్ యాత్రను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగుపెట్టనీయకుండా భారత సైన్యం తగిన ఏర్పాట్లు చేస్తోంది. బందోబస్తును పటిష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments