Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హిజాబ్' అనేది ముస్లిం మహిళ గుర్తింపు - లా బోర్డు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:41 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే, హిజాబ్ మహిళలకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని రెచ్చగొడుతూ వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకురావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. 
 
"నా ప్రియమైన సోదరీమణులారా... హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణిచివేయడలేదని, కానీ, దాంతో గౌరవంగా, స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ విజయం ముస్లిందరి విజయం" అంటూ సోషల్ మీడియాలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహపూజ్ రహ్మానీ పిలుపునిచ్చారు. హిజాబ్ అనేది ముస్లిం మహిళ గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments