Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి కొత్త ఎత్తు... శిక్ష తగ్గించాలంటూ గవర్నర్‌కు పిటిషన్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (08:17 IST)
నిర్భయ కేసులోని దోషుల్లో వినయ్ గుప్తా అనే ముద్దాయి మరో కొత్త ఎత్తు వేశాడు. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20వ తేది ఉదయం ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అయితే, ఈ శిక్షలను తప్పించుకునేందుకు ఈ నలుగురు ముద్దాయిలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇపుడు వీరికి దారులన్నీ మూసుకునిపోయాయి. 
 
ఈ క్రమంలో వినయ్ గుప్తా అనే దోషి సరికొత్త ఎత్తుగడ వేశాడు. తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్‌ను కోరాడు.​
 
మరి, ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... కోర్టు తాజాగా జారేసిన డెత్ వారెంట్ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలుచేస్తారా? లేదా? అనే అంశంపై ఇపుడు సందిగ్ధత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments