Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి కొత్త ఎత్తు... శిక్ష తగ్గించాలంటూ గవర్నర్‌కు పిటిషన్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (08:17 IST)
నిర్భయ కేసులోని దోషుల్లో వినయ్ గుప్తా అనే ముద్దాయి మరో కొత్త ఎత్తు వేశాడు. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20వ తేది ఉదయం ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అయితే, ఈ శిక్షలను తప్పించుకునేందుకు ఈ నలుగురు ముద్దాయిలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇపుడు వీరికి దారులన్నీ మూసుకునిపోయాయి. 
 
ఈ క్రమంలో వినయ్ గుప్తా అనే దోషి సరికొత్త ఎత్తుగడ వేశాడు. తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్‌ను కోరాడు.​
 
మరి, ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... కోర్టు తాజాగా జారేసిన డెత్ వారెంట్ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలుచేస్తారా? లేదా? అనే అంశంపై ఇపుడు సందిగ్ధత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments