Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎన్నికల సంఘం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (09:21 IST)
భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయ పరిమితిని పెంచింది. అంటే, ఇకపై పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చు కింద రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షల చొప్పున ఖర్చు చేయొచ్చు. అలాగే, పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థులు రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.28 లక్షలు చొప్పున ఖర్చు చేసేలా వ్యయపరిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 
 
ఇకముందు దేశ వ్యాప్తంగా జరుగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీచేసింది. ఈ యేడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments