Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎన్నికల సంఘం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (09:21 IST)
భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయ పరిమితిని పెంచింది. అంటే, ఇకపై పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చు కింద రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షల చొప్పున ఖర్చు చేయొచ్చు. అలాగే, పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థులు రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.28 లక్షలు చొప్పున ఖర్చు చేసేలా వ్యయపరిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 
 
ఇకముందు దేశ వ్యాప్తంగా జరుగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీచేసింది. ఈ యేడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments