Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్త ప్రాణాలనే తీసిన భార్య

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:22 IST)
కామాంధురాలైన ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నవరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో సొంత భర్త ప్రాణాలను తీసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా బర్హన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖంద గ్రామానికి చెందిన మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య రవీన, కుమారుడు ఉన్నాడు. వీరంతా కలిసి లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందుగానే ఇంటికి వచ్చారు. 
 
ఆ తర్వాత రవీన తమ ఇంటికి పక్కనే నివసించే ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. ఈయన ఆమెకు అన్నవరుస అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఆమె... ప్రతాప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తమ బంధం చివరి వరకు కొనసాగాలన్న ఉద్దేశ్యంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికి ప్రతాప్ కూడా సాయం చేశాడు. 
 
దీంతో ఇటీవల ఓ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేశారు. అయితే ప్రతాప్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీనిపై బర్హన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments