ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి మృతదేహంపై అఘోరా..?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:08 IST)
భార్యతో గొడవపడ్డాడు. అంతే ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోర పూజలు చేశాడు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళయానికి చెందిన మణికంఠన్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతనికి వివాహం జరిగింది. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితునికి విషయం తెలిసింది. అఘోరాగా ఉంటున్న అతడు వెంటనే మరికొందరితో కలిసి సలూర్ వచ్చి స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు నిర్వహించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments