Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైజాక్‌కు చంద్రబాబు.. వివాహాది శుభకార్యాలయాలకు హాజరు

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:07 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళుతారు. సాయంత్రం 4 గంటలకు విశాఖకు చేరుకుని, ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో అచ్యుతాపురానికి వెళతారు. అక్కడ యలమంచిలి టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వర రావు నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ ఇటీవల జరిగిన నాగేశ్వర రావు కుమారుడు రాజు - కోడలు భాను నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
 
ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, ఉడా పార్కులో బి.వెంకటరమణయాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన వైజాగ్ నుంచి తిరిగి విజయవాడకు వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments