Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జ్ఞానవాపి మసీదు కేసు' విచారణ అడ్వకేట్ గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (11:44 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసుల్లో ముస్లింల తరపున కోర్టుల్లో వాదిస్తూ వచ్చిన సీనియర్ న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అభయ్‌నాథ్‌ను చాతిలో నొప్పి రాగానే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబులిటీ (వినడం, వినకపోవడం) అనే అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి అభయ్‌నాథ్ ముస్లిం పక్షం తరపు వాదనలను కోర్టులో వినిపించాల్సివుంది. ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. కాగా, ఈ జ్ఞానవాపి కేసులో అభయ్‌నాథ్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments