Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైర్ పంక్చర్ అయ్యింది.. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:22 IST)
Rohini
కర్ణాటకలో మైసూరు డిప్యూటీ కమిషనర్ (డిసి) పనిచేస్తున్న రోహిణి సింధూరి ప్రభుత్వ ఆదేశాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా మైసూరులోకి పర్యటక ప్రాంతాలను వీక్షించడానికి వెళ్ళారు. 
 
ఆమె సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ అక్కడి బయలుదేరారు. మార్గంమధ్యలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో ఆమె స్వయంగా టైర్‌ను జాకీ సహాయంతో తీసి మరో టైర్‌ను మార్చుకున్నారు. ఈ సమయంలో స్థానికులు ఆ వీడియోను తీశారు.
 
అక రోహిణి సింధూరు లాంటి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆమె అలాంటి ఏవి పట్టించుకోకుండా తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments