Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరునెలల శిశువుపై దారుణం... మత్తులో ఆ యువకుడు ఏం చేశాడంటే?

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (13:18 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఆరు నెలల శిశువు గొంతు కోశాడు ఓ యువకుడు. గంజాయి మత్తులో వున్న యువకుడు కత్తితో ఆరునెలల శిశువు కొంతుకోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై పుళల్ లక్ష్మీపురంకు చెందిన వివేక్ కుమార్- ప్రియ దంపతులకు ఆరు నెలల సాయి చరణ్ అనే శిశువు వుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ దంపతులు నివాసముండే ప్రాంతంలోనే ఆకాశ్ అనే యువకుడు తల్లిదండ్రులతో నివాసం వుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా యువకుడి ఇంటి తాళాన్ని ఆతడి తల్లి ప్రియ వద్ద ఇచ్చి వెళ్లేది. అలా ఓ రోజు ప్రియ ఇంటికి తాళం కోసం వెళ్లాడు ఆకాష్. ఇంటి తాళాలు ఆకాష్ వద్ద ఇచ్చేందుకు ప్రియకు ఇష్టం లేదు. 
 
ఎందుకంటే గంజాయి పీల్చిన మత్తులో వున్న ఆకాశ్‌కు ఇంటి తాళం ఇవ్వడం కుదరదని చెప్పేసింది ప్రియ. దీంతో ఆవేశానికి లోనైన ఆకాశ్  ప్రియ ఆరు నెలల శిశువును గొంతుకోశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శిశువు ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments