Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో స్వల్ప భూకంపం

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:16 IST)
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ స్వల్పంగా భూమి కంపించింది.ఇవాళ తెల్లవారుజామున 4.29 గంటలకు పహల్‌గాం వద్ద భూమి కంపించింది.

దీని ప్రభావం రిక్టర్‌ స్కేలుపై 4.1 గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం ఎక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది.

ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా వివారాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. కాగా సోమవారం హన్లేకి ఈశాన్యాన 51 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments