Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు మృతి
, బుధవారం, 28 అక్టోబరు 2020 (08:50 IST)
జమ్ముకాశ్మీర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. బుద్గాం జిల్లాలోని మౌచువా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో...ప్రతిఘటించే క్రమంలో భద్రతా దళాలు ఎదురు దాడికి దిగాయని తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని రైతులకు బేడీలు... పోలీసుల చర్యలపై సర్వత్రా విమర్శలు