Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి 22 కేజీల బంగారు చీర.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:31 IST)
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు. తాజాగా దసరా వేడుకలు వైభవోపేతంగా జరిగే పశ్చిమబెంగాల్‌లో అమ్మవారి విగ్రహానికి 22 కేజీల బంగారంతో చీరను తయారు చేశారు. 
 
సాధారణంగా దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్‌ థీమ్‌తో మండపం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారికి బంగారంతో తయారు చేసిన చీర అందరికీ ఆకట్టుకుంటోంది.
 
పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీలో పాలుపంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments