Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రైతు అకౌంట్‌లోకి రూ.200 కోట్లు.. ఎలా వచ్చాయ్?

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (12:36 IST)
హర్యానా రైతు అకౌంట్‌లోకి రాత్రికి రాత్రే ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. 
 
వ్యవసాయ చేస్తూ జీవనం సాగించే విక్రమ్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పింది విని షాక్ అయ్యాడు. 
 
అతడి అకౌంట్‌లో రూ.200 కోట్లు వున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ఈ డబ్బు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments