Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:51 IST)
రాత్రిపూట పరోటా తిని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన కోవైలో చోటుచేసుకుంది. తమిళనాడు, కోయంబత్తూరులో పరోటా తిని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 
 
తిరుప్పూరుకు చెందిన హేమచంద్రన్ అనే కాలేజీ విద్యార్థి కోవైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వచ్చాడు. ఇతడు కన్నన్‌పాళయంలోని ఓ హోటల్‌లో స్నేహితులతో కలిసి రాత్రి పూట పరోటా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
తెల్లారినా హేమచంద్రన్ నిద్రలేవలేకపోవడంతో స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించారు. కానీ హేమచంద్రన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై హేమచంద్రన్ స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments