Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కలకలం : 192 పాఠశాల విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:36 IST)
కేరళ రాష్ట్రంలో కరోనా కలకలం ఇంకా తగ్గలేదు. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మళప్పురంలోని ఓ రెండు పాఠ‌శాల‌ల‌కు చెందిన 192 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. వీరిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూష‌న్ సెంట‌ర్‌కు వెళ్తున్న వారిగా గుర్తించిన‌ట్లు జిల్లా విద్యాధికారి ర‌మేశ్ కుమార్‌ తెలిపారు. దీంతో ఆ ట్యూష‌న్ సెంట‌ర్‌తో పాటు పాఠ‌శాలల‌‌ను పోలీసులు మూసివేశారు. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ అని తేలిన విద్యార్థులందరినీ హోం ఐసోలేష‌న్‌లోకు తరలించారు. క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన వారిలో 149 మంది ఒకే పాఠ‌శాల‌కు చెందిన వారు కాగా, మ‌రో 43 మంది విద్యార్థులు వేరే పాఠ‌శాల‌కు చెందిన‌వారు.
 
అలాగే ఒక పాఠశాలలో 39 మంది టీచ‌ర్ల‌కు, మ‌రో స్కూల్లో 33 మందికి క‌రోనా సోకింది. ఇక‌ ఆ ట్యూష‌న్‌కు వెళ్లే విద్యార్థులంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని డాక్ట‌ర్ కే స‌కీనా తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ ప‌రిస‌రాల్లో ఉన్న 2 వేల మందితో పాటు టీచ‌ర్లు, విద్యార్థుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments