Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోటస్‌పాండ్‌ కు ఆగని అభిమానులు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:31 IST)
లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర రెండో రోజు అభిమానులు సందడి చేశారు. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు వస్తున్నారు. ఇవాళ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోలాహలం నెలకొంది.
 
తెలంగాణలో షర్మిల పార్టీపై మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ తమ నాయకుడని... జగన్ ఆలోచన ప్రకారం తాము పని చేస్తున్నామని తెలిపారు.

షర్మిల ఆంధ్రాలో పార్టీ పెట్టలేదని... తెలంగాణలో పెట్టాలని ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణతో సఖ్యత కోసం వైసీపీని అక్కడ పెట్టలేదని స్పష్టం చేశారు. పార్టీలు పెట్టే విషయంలో ఎవరి ఇష్టం వారిదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments