Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోటస్‌పాండ్‌ కు ఆగని అభిమానులు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:31 IST)
లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర రెండో రోజు అభిమానులు సందడి చేశారు. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు వస్తున్నారు. ఇవాళ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోలాహలం నెలకొంది.
 
తెలంగాణలో షర్మిల పార్టీపై మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ తమ నాయకుడని... జగన్ ఆలోచన ప్రకారం తాము పని చేస్తున్నామని తెలిపారు.

షర్మిల ఆంధ్రాలో పార్టీ పెట్టలేదని... తెలంగాణలో పెట్టాలని ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణతో సఖ్యత కోసం వైసీపీని అక్కడ పెట్టలేదని స్పష్టం చేశారు. పార్టీలు పెట్టే విషయంలో ఎవరి ఇష్టం వారిదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments