వడదెబ్బ.. మహారాష్ట్రలో గర్భిణీ మృతి..ఏడు కిలోమీటర్లు నడిచే వెళ్తే..?

Webdunia
బుధవారం, 17 మే 2023 (11:34 IST)
భారత్‌లో వేసవి తాపం విజృంభిస్తున్న వేళ.. వడదెబ్బకు గురై ఓ గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాకు చెందిన సోనాలి (19) ఓసర్ వీర గిరిజన గ్రామానికి చెందినది. ఈమె 9 నెలల గర్భిణిగా ఉంది. అయితే వేడిమి కారణంగా అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆమె వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. 
 
ఆపై దావా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి గజల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మహిళ కుటుంబీకులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments