Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ.. మహారాష్ట్రలో గర్భిణీ మృతి..ఏడు కిలోమీటర్లు నడిచే వెళ్తే..?

Webdunia
బుధవారం, 17 మే 2023 (11:34 IST)
భారత్‌లో వేసవి తాపం విజృంభిస్తున్న వేళ.. వడదెబ్బకు గురై ఓ గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాకు చెందిన సోనాలి (19) ఓసర్ వీర గిరిజన గ్రామానికి చెందినది. ఈమె 9 నెలల గర్భిణిగా ఉంది. అయితే వేడిమి కారణంగా అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆమె వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. 
 
ఆపై దావా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి గజల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మహిళ కుటుంబీకులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments