Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: కోల్డ్ స్టోరేజ్‌లో పైకప్పు కూలి ఎనిమిది మంది మృతి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (13:35 IST)
యూపీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. 11మందిని సురక్షితంగా కాపాడగలిగారు. 
 
ఉత్తర‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పై కప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చందౌసీలో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీలో బంగాళా దుంపలను నిల్వ చేస్తూ ఉంటారు. 
 
పై కప్పు కుప్పకూలినట్లు సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్పీ), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు తరలి వెళ్లి, సహాయక చర్యలను ప్రారంభించాయి. 
 
మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారని చెప్పారు. 11 మందిని ప్రాణాలతో కాపాడగలిగామన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments