Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 70 వెస్‌సైట్ల హ్యాక్.. సైబర నేరగాళ్ల అటాక్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:33 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా వెబ్‌సైట్లపై సైబర్ నేరగాళ్లు దాడులకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. డ్రాగన్ ఫోర్స్, మలేషియా, 1877సంస్థ, కురుదేశ్ కోరల్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్‌కు చెందిన వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా, కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైటలు కూడా హ్యాక్ చేశారు. 
 
మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురికావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments