Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 70 వెస్‌సైట్ల హ్యాక్.. సైబర నేరగాళ్ల అటాక్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:33 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా వెబ్‌సైట్లపై సైబర్ నేరగాళ్లు దాడులకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. డ్రాగన్ ఫోర్స్, మలేషియా, 1877సంస్థ, కురుదేశ్ కోరల్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్‌కు చెందిన వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా, కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైటలు కూడా హ్యాక్ చేశారు. 
 
మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురికావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments