Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా - తమిళనాడు సరిహద్దుల్లో ఆరు అడుగుల గోడ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో గోడ ఒకటి ప్రత్యక్షమైంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలతో పాటు జనసంచారం పూర్తిగా అడ్డుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులపై ఆరు అడుగుల గోడను నిర్మించారు. 
 
వేలూరు జిల్లాలో కరోనా వైరస్ జిల్లా కలెక్టర్ షణ్ముగం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, ఈ గోడను స్థానికులు నిర్మించారు. వేలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments