Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా - తమిళనాడు సరిహద్దుల్లో ఆరు అడుగుల గోడ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో గోడ ఒకటి ప్రత్యక్షమైంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలతో పాటు జనసంచారం పూర్తిగా అడ్డుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారులపై ఆరు అడుగుల గోడను నిర్మించారు. 
 
వేలూరు జిల్లాలో కరోనా వైరస్ జిల్లా కలెక్టర్ షణ్ముగం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, ఈ గోడను స్థానికులు నిర్మించారు. వేలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments